Harish Rao: గ్రూప్స్, నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను (Motilal Naik) పరామర్శించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని అన్నారు. అసెంబ్లీని స్తంభింప చేస్తాం అని హెచ్చరించారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతిలాల్ నాయక్ తో మాట్లాడాలి, వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు.
పూర్తిగా చదవండి..Harish Rao: ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. హరీష్ రావు ఫైర్
TG: కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్నాలు చేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదని హరీష్ ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ మోతీలాల్ నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. ప్రజా పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు.
Translate this News: