Telangana: చెరువు కట్టల మరమ్మతులకు టెండర్లు: మంత్రి ఉత్తమ్

భారీ వర్షాల వల్ల తెగిపోయిన చెరువు కట్టలు, కాల్వల మరమ్మత్తుల కోసం వారం రోజుల్లో టెండర్లకు పిలవాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. పాలనాపరమైన పర్మిషన్లు తీసుకుని శుక్రవారం ఉదయం లోగా టెండర్లు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

New Update
Telangana: చెరువు కట్టల మరమ్మతులకు టెండర్లు: మంత్రి ఉత్తమ్
Advertisment
తాజా కథనాలు