Telangana: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అక్కడ జరుగుతున్న మెయిన్ రోడ్ రిపేర్ పనులను పర్యవేక్షించేందుకు మర్రి రాజశేఖర్ రెడ్డి వెళ్లారు. మైనంపల్లి వల్లే పనులు జరుగుతున్నాయని.. ఇన్నాళ్లు ఏం చేశావంటూ స్థానికులు రాజశేఖర్ రెడ్డిపై తిరగబడ్డారు. By B Aravind 04 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై మౌలాలీ ఆర్టీసీ కాలనివాసులు తిరగబడ్డారు. అక్కడ జరుగుతున్న మెయిన్ రోడ్ రిపేర్ పనులను పర్యవేక్షించేందుకు మర్రి రాజశేఖర్ రెడ్డి వెళ్లారు. మైనంపల్లి వల్లే పనులు జరుగుతున్నాయని.. ఇన్నాళ్లు ఏం చేశావంటూ స్థానికులు రాజశేఖర్ రెడ్డిపై తిరగబడ్డారు. Also Read: దారుణం.. రెవెన్యూ కార్యాలయం ముందు నిప్పంటించుకున్నాడు #telugu-news #marri-rajasekhar-reddy #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి