Encounter: తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

తెలంగాణ ఛత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా వెంకటాపురం కర్రెగుట్ట దగ్గర పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనగుతున్నాయి. ఘటనా స్థలంలో ఒక ఏకే 47, ఎల్ఎంజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోయిస్టులు మృతి
New Update

Encounter: తెలంగాణ -ఛత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లాలో పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనగుతున్నాయి. ఘటనా స్థలంలో ఒక ఏకే 47, ఎల్ఎంజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ములుగు జిల్లా కర్రెకట్ట ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో వెతుకున్న పోలీసులకు మావోయిస్టులు కనిపించి.. కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు.

ఇది కూడా చదవండి: వరుస భూకంపాలతో వణికిపోతున్న జమ్మూ..24 గంటల్లో అతలాకుతలం

#telangana #massive-encounter #muluvu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe