Encounter: తెలంగాణలో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
తెలంగాణ ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా వెంకటాపురం కర్రెగుట్ట దగ్గర పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనగుతున్నాయి. ఘటనా స్థలంలో ఒక ఏకే 47, ఎల్ఎంజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Massive-encounter-in-Telangana.-Three-Maoists-killed-jpg.webp)