పురంధేశ్వరితో మందకృష్ణ మాదిగ భేటీ

AP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎన్డీయే అభ్యర్థులు గెలుపుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృషి చేస్తుందని మందకృష్ణ అన్నారు. ప్రధాన మోడీ అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో నడిపిస్తున్నారని కొనియాడారు.

పురంధేశ్వరితో మందకృష్ణ మాదిగ భేటీ
New Update

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎన్డీయే అభ్యర్థులు గెలుపుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృషి చేస్తుందని మందకృష్ణ అన్నారు. ప్రధాన మోడీ అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో నడిపిస్తున్నారని కొనియాడారు.

publive-image

#manda-krishna-madiga #ap-elections-2024 #purandeshwari
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe