Lok Sabha Elections 2024: ఏ ప్రజాస్వామ్యానికైనా ఎన్నికలు గొప్ప పండుగ లాంటివి. ప్రస్తుతం దేశంలో 2024 లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో ఈసారి ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, ఓటింగ్ ప్రక్రియ ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు కొనసాగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల కమిషన్కు ఎన్నికలను నిర్వహించడానికి పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరం. ఈ సిబ్బంది ఎవరు ఉంటారు? వారి డ్యూటి ఏంటి? నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్ష పడుతుంది? లాంటి వివరాలు తెలుసుకుందాం!
పూర్తిగా చదవండి..Elections: ఎన్నికల సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగేది ఇదే..!
లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికలను నిర్వహించడానికి పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరం. అయితే, ఈ సిబ్బంది ఎవరు ఉంటారు? వారి డ్యూటి ఏంటి? నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్ష పడుతుంది? లాంటి సమాచారం పూర్తిగా తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్లండి.
Translate this News: