Karumuri Sunil Kumar Yadav: ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. నిన్న తణుకులో జరిగిన ప్రజాగళం కూటమి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధారాలు లేని ఆరోపణలు చేశారని విమర్శలు గుప్పించారు. తమకు తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని అంటున్నారని అయితే, అవి ఎక్కడ ఉన్నాయో చెబితే వాళ్ళకే గిఫ్ట్ గా ఇచ్చేస్తామని పేర్కొన్నారు. తాను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తూ రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు.
పూర్తిగా చదవండి..Sunil Kumar: అలా నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా.. కారుమూరి సునీల్ సవాల్..!
నిమ్మగడ్డ రమేష్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు మరోసారి కుట్ర రాజకీయాలకు తెరలేపారన్నారు ఏలురూ వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్. చంద్రబాబు, పవన్, పురంధేశ్వరిలు వాలంటీర్ వ్యవస్థపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారన్నారు. మళ్లీ అధికారం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: