Chemicals : భారతదేశం(India) తో సహా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగు(Cancer Patients) ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్(National Centre Of Disease Informatics And Research) 2024 నివేదిక ప్రకారం, 2022లో దేశంలో 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ప్రతి తొమ్మిది మందిలో ఒకరు క్యాన్సర్తో బాధపడుతున్నారు. ధూమపానం, మద్యపానం ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి.
పూర్తిగా చదవండి..Cancer : ఈ కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు క్యాన్సర్కు కారణం..? కొనేటప్పుడు జాగ్రత్త.!
ఈ రసాయనాలు కలిగిన ఉత్పత్తులను వాడడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. కోల్ తార్, పారాబెన్, థాలేట్స్, ఫార్మాల్డిహైడ్, యాక్రిలామైడ్. వీటి అధిక వినియోగం క్యాన్సర్ తో పాటు ఊపిరితిత్తులు, మూత్రాశయం, మూత్రపిండాలపై కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.
Translate this News: