UP Crime: భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ లింగం తెలుసుకునేందుకు ఓ దుర్మార్గుడు దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా ఆమె పొట్టను కొడవలితో చీల్చి రాక్షస చర్యకు ఒడిగట్టాడు. 2020 యూపీలో జరిగిన ఈ దారుణ ఘటన కేసులో కోర్టు సంలచన తీర్పు వెల్లడించింది. ఈ మేరకు బుదౌన్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి సౌరభ్ సక్సేనా ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది.
పూర్తిగా చదవండి..Crime: బిడ్డ లింగం తెలుసుకునేందుకు భార్య పొట్ట కోసిన దుర్మార్గుడు!
భార్య కడుపులో పెరుగుతున్నది ఆడ, మగ తెలుసుకునేందుకు పొట్టను కోసి చూసిన భర్త పన్నా లాల్కు యూపీ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2020లో ఈ దారుణ ఘటన చోటుచేసుకోగా శుక్రవారం న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది.
Translate this News: