AP : కర్నూలులో విధ్వంసం.. చెల్లాచెదురుగా ప్రాజెక్టు స్టేజ్ 1 పంపు హౌస్..!

కర్నూలులో గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్టేజ్ 1 పంపు హౌస్ ధ్వంసం చేశారు. స్టాటర్లు, బ్రేకర్లు, ఇన్ఫఫీలేటర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో 4200 ఎకరాలకు సాగునీటి సరఫరా నిలిచిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

New Update
AP : కర్నూలులో విధ్వంసం.. చెల్లాచెదురుగా ప్రాజెక్టు స్టేజ్ 1 పంపు హౌస్..!

Kurnool Pump House Collapse Incident : కర్నూలు (Kurnool) లో గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు (Guru Raghavendra Project) స్టేజ్ 1 పంపు హౌస్ ధ్వంసం చేశారు. స్టాటర్లు, బ్రేకర్లు, ఇన్ఫఫీలేటర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ కారణంగా 4200 ఎకరాలకు సాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో రైతులు (Farmers) లబోదిబోమంటున్నారు.

ఘటనపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పొలుసులు.. పంపు హౌస్ ధ్వంసం రాజకీయ కక్ష సాధింపుతో చేశారా? లేక దొంగలు చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కన్నుమూత!

Advertisment
తాజా కథనాలు