Andhra Pradesh: ఉమ్మడి కృష్ణా జిల్లాలో గెలిచే అభ్యర్థుల వీళ్లే.. RTV పోస్ట్‌ పోల్‌ స్టడీ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్‌ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

Andhra Pradesh: ఉమ్మడి కృష్ణా జిల్లాలో గెలిచే అభ్యర్థుల వీళ్లే.. RTV పోస్ట్‌ పోల్‌ స్టడీ
New Update

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్‌ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు వీళ్లే.

1. తిరువూరు: వైసీపీ - నల్లగట్ల స్వామిదాసు

2. నూజివీడు: వైసీపీ - మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

3. గన్నవరం: టీడీపీ - యార్లగడ్డ వెంకట్రావు

4. గుడివాడ: టీడీపీ - వెనిగండ్ల రాము

5. కైకలూరు: బీజేపీ - కామినేని శ్రీనివాస్

6. పెడన: వైసీపీ - ఉప్పల రాము

7. మచిలీపట్నం: టీడీపీ - కొల్లు రవీంద్ర

8. అవనిగడ్డ: జనసేన - మండలి బుద్ద ప్రసాద్

9. పామర్రు: వైసీపీ - కైలే అనిల్‌కుమార్

10. పెనమలూరు: టీడీపీ - బోడే ప్రసాద్

11. విజయవాడ వెస్ట్‌: వైసీపీ షేక్ ఆసిఫ్

12. విజయవాడ సెంట్రల్: టీడీపీ - బోండా ఉమ

13. విజయవాడ ఈస్ట్: టీడీపీ - గద్దె రామ్మోహన్‌రావు

14. మైలవరం: టీడీపీ - వసంత కృష్ణప్రసాద్‌

15. నందిగామ: వైసీపీ - మొండితోక జగన్‌మోహన్‌రావు

16. జగ్గయ్యపేట: టీడీపీ - శ్రీరాం తాతయ్య

మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ - 08, వైసీపీ - 06, జనసేన - 01, బీజేపీ - 01 స్థానాల్లో గెలవనున్నాయి. 

publive-image

#telugu-news #ap-exit-polls-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe