కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఫిక్స్.. రాజగోపాల్ రెడ్డి కోడలు కీలక వ్యాఖ్యలు

ఆర్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు ఆయన కోడలు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

New Update
కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఫిక్స్.. రాజగోపాల్ రెడ్డి కోడలు కీలక వ్యాఖ్యలు

TS Elections: మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగుతున్న విషయం. అయితే, రాజగోపాల్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో ఆయన కోడలు పాల్గొన్నారు. ఆర్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డి కోడలు పలు కీలక విషయాలను తెలిపారు. రాజగోపాల్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అని, అందుకే ప్రజలు ఆయనవైపు ఉన్నారని అన్నారు. మంచి చేసే వాళ్ళకి మంచే జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. తన ఇద్దరు మామలు భారీ మెజారితో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి గురించి ఆయన కోడలు చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాల కోసం కింది వీడియో చూడండి.

Advertisment
తాజా కథనాలు