Komatireddy Rajgopal Reddy: మునుగోడు నుంచే పోటీ చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి సొంతగూటికి చేరుకున్నారు. ఒకరోజు ముందుగానే ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
పూర్తిగా చదవండి..మునుగోడు నుంచే పోటీ చేస్తా.. నా లక్ష్యం అదే: రాజగోపాల్ రెడ్డి!
సీఈసీలో తన పేరు పై చర్చించాలంటే కాంగ్రెస్ లో చేరాలనే నిబంధన ఉందని... అందుకే రాత్రికి రాత్రే పార్టీలో చేరినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు వివరించారు.
Translate this News: