ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు వీడియోలు నిజమే అన్నట్లు ప్రజలను నమ్మిస్తాయి. అందులో నిజం ఉన్న కాకపోయినా ప్రజలను మాత్రం నిజం అని నమ్మిస్తాయి. అలా కొన్ని వీడియోలను చూసి నిజంగానే అనుసరించే వారు కొందరు ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారే ఈ సంఘటనలో తల్లిదండ్రులు.
పూర్తిగా చదవండి..200 కిలోల ఉప్పు కుప్పలో చిన్నారుల మృతదేహాలు..ఎందుకంటే!
సోషల్ మీడియాలో చూసిన వీడియో తో తమ పిల్లలు బతుకుతారనకున్నారు ఆ అమాయకపు తల్లిదండ్రులు. అందుకే చనిపోయిన ఇద్దరు బిడ్డలను 200 కేజీల ఉప్పులో దాచిపెట్టారు. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది.
Translate this News: