జేఈఈ మెయిన్ మొదటి పరీక్షల తుది ఆన్సర్ కీ విడుదల అయింది. జనవర్ఇ 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈరోజు జాతీయ పరీక్షల సంస్థ NTA ఫైనల్ కీని విడుదల చేసింది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్పుల్లో ప్రవేశానికి జేఈఈ పరీక్షను నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షకు 12,95,617మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 12,25,529 మంది హాజరయి పరీక్షను రాశారు.
పూర్తిగా చదవండి..JEE Final Key: జేఈఈ ఫైనల్ కీ విడుదల
జేఈఈ మెయిన్ మొదటి పరీక్షల తుది ఆన్సర్ కీ విడుదల అయింది. జనవర్ఇ 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈరోజు జాతీయ పరీక్షల సంస్థ నాట్ ఫైనల్ కీని విడుదల చేసింది.
Translate this News: