Pawan Kalyan : వైసీపీ భూ కబ్జాలకు పేదలు బలవుతున్నారు : పవన్

ఉమ్మడి కడప జిల్లాలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడు భార్యాబిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. సుబ్బారావు కుటుంబం మరణించడం సందేహాలకు తావిస్తోందన్నారు. వైసీపీ నేతల భూ దందాలకు పేదలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు షాక్‌.. వారాహి యాత్రను అడ్డుకున్న పోలీసులు

Janasena Pawan Kalyan : ఉమ్మడి కడప జిల్లా(Kadapa District) లో ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామంలో సుబ్బారావు(Subbarao) అనే చేనేత కార్మికుడు భార్యాబిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటదంనపై జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. సుబ్బారావు కుటుంబం మరణించడం సందేహాలకు తావిస్తోందన్నారు. వైసీపీ(YCP) నేతల భూ దాలకు పేదలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బారావు కుటుంబం మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Also Read : జనసేన పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల నిరసన..

Advertisment
తాజా కథనాలు