AP: జనసేన జోనల్ కమిటీలు ఏర్పాటు.. ఎవరెవరున్నారంటే!

2024 ఏపీ ఎన్నికల్లో తమ సభల నిర్వహణ సజావుగా సాగేందుకు జనసేన పార్టీ ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, 2 జోన్లుగా ఈ కమిటీలు ఉండనుండగా.. కన్వీనర్లు, కో కన్వీనర్ల లిస్ట్ తాజాగా విడుదల చేసింది.

New Update
AP: జనసేన జోనల్ కమిటీలు ఏర్పాటు.. ఎవరెవరున్నారంటే!

Janasena Zonal Committees: ఏపీలో 2024 ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగానే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొనే కార్యక్రమాలు, సభల నిర్వహణ సజావుగా సాగేందుకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా ఈ కమిటీలు ఉండనుండగా.. ఈ కమిటీలకు కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులను నియమిస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. ఇందులో లీగల్, డాక్టర్ సెల్స్ తరఫున సభ్యులుండగా.. ఎన్నికైన అభ్యర్థులతో ఆదివారం మధ్యాహ్నం 2గం.కు మంగళగిరిలోని జనసేన (Janasena) కేంద్ర కార్యాలయంలో పవన్ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.

జోనల్ కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యుల వివరాలివి:

ఉత్తరాంధ్ర జోన్ కన్వీనర్లు:
శ్రీ తోట సత్యనారాయణ, శ్రీ ఎస్.విశ్వక్సేన్, శ్రీ వబ్బిన సత్యనారాయణ

కో కన్వీనర్లు:
డా.మహ్మద్ సాదిక్, శ్రీ దల్లి గోవిందరెడ్డి, శ్రీ అంపిలి విక్రమ్,,శ్రీ గర్భాన సత్తిబాబు, శ్రీ తుమ్మగంటి సూరి నాయుడు, డా.సారికి మురళీ మోహన్,

కమిటీ సభ్యులు:
శ్రీ బోడపాటి శివదత్, శ్రీ బి.శ్రీనివాస పట్నాయక్, శ్రీ నక్క వెంకట రమణ రావు, శ్రీ అద్దేపల్లి గణేశ్, శ్రీ వెలంకాయల శ్రీనివాస రావు, శ్రీ తోరం శశాంక్, శ్రీ రేసు మోహన్ రాజ్, శ్రీ గండి దుర్గాప్రసాద్, శ్రీ సురభి హరీష్, శ్రీ ముమ్మన సతీష్, శ్రీ ముద్దాడ పవన్ కుమార్, శ్రీ కురాకుల యాదవ్, శ్రీ లోళ్ల రాజేష్, శ్రీ సంతోష్ పండా, శ్రీ కొండా ఉదయ్ శంకర్, శ్రీ వడ్డాది శ్రీనివాస్, శ్రీ పనతుల జయరాం, శ్రీ హుస్సేన్ ఖాన్, శ్రీ ఆగూరు వినోద్ కుమార్, శ్రీ యర్నాగుల చక్రవర్తి, శ్రీ దిండి రామారావు, శ్రీ పైలా మహేశ్, శ్రీ రామకృష్ణ, శ్రీ మల్లెవలస శ్రీను.

లీగల్ టీం:
శ్రీ సనకా సుబ్రహ్మణ్యం, శ్రీ ఎస్. బాలకృష్ణ, శ్రీ ఎల్.మహేశ్ కుమార్, శ్రీ ఎం.ఉమా మహేశ్వరి

డాక్టర్స్ టీం:
డా.పి.సుధీర్ కుమార్, డా.ఎస్.సాయిపవన్, డా.పి.యోగేష్, డా.హేమంత్, డా.ఎ.రవిచరణ్, డా.ఎం.శ్రీను, డా.చిరంజీవి, డా అఖిలేశ్, డా గరగ శ్రీకాంత్ బాబు.

గోదావరి జోన్ కన్వీనర్లు:
శ్రీ రాఘవయ్య చౌదరి, శ్రీ రత్నం అయ్యప్ప, శ్రీ చాగంటి మురళీ కృష్ణ, శ్రీ తలాటం సత్య.

కో కన్వీనర్లు:
శ్రీ రావాడ నాగు, శ్రీ పినిశెట్టి బుజ్జి, శ్రీ నున్న గణేశ్ నాయుడు, శ్రీ చిక్కాల వేణు.

కమిటీ సభ్యులు:
శ్రీ మేడిద దుర్గాప్రసాద్, శ్రీ సుందరనీడి పట్టాభిరామయ్య, శ్రీ మాగాపు రాజు, శ్రీ మెండా శివ, శ్రీ సూదా వెంకటేష్, శ్రీ సలాది జయప్రకాష్, శ్రీ తాడాల రామకృష్ణ, శ్రీ కూచిపూడి వెంకట రత్నాజీ, శ్రీ తోట రాజేశ్ కుమార్, శ్రీ నరహరిశెట్టి రాము, శ్రీ కూనపరెడ్డి రామకృష్ణ, శ్రీ నిమ్మన శేఖర్, శ్రీ పాశం హరిప్రసాద్, శ్రీ తోట పవన్, శ్రీ ఎన్.అనిల్ కుమార్, శ్రీ మద్దా మణికంఠ కుమార్, శ్రీ మేడిచర్ల కృష్ణ, శ్రీ ఆచంట వెంకట గోపాల శరణ్ డీప్, శ్రీ చోడిపిండి సుబ్రహ్మణ్యం.

లీగల్ టీం:
శ్రీ గుండు శ్రీనివాస్, శ్రీ ఎస్.ఎల్.ఎస్.ఎస్.చంద్ర, శ్రీ టి.జగదీష్, శ్రీ ఆర్.ఉమామహేశ్వర రావు

డాక్టర్స్ టీం:
డా.రాపాక రమేశ్ బాబు, డా.పి.శ్రీధర్, డా.ఎం.కోటేశ్వర రావు, శ్రీ ఎన్.బావాజీ.

ఇది కూడా చదవండి : రేవంత్ రక్తం అంతా బీజేపీదే.. ఇక్కడ చోటా మోడీగా మారిండు: కేటీఆర్

సెంట్రల్ ఆంధ్రా జోన్ కన్వీనర్లు:
శ్రీ బాడిగ శంకర్, శ్రీ కందా అమర్నాథ్, శ్రీ అలా అనిల్ కుమార్, శ్రీ చీకటి వంశీదీప్.

కో కన్వీనర్లు:
శ్రీ నల్లగోపుల చలపతిరావు, శ్రీ కొప్పిరెడ్డి సూర్యనారాయణమూర్తి, శ్రీ దాసరి సత్యనారాయణ, శ్రీ వికృతి శ్రీనివాసరావు, శ్రీ సందు పవన్, శ్రీ బొలియాశెట్టి శ్రీకాంత్. శ్రీ బొల్లమ్ వీరేన్ కుమార్, శ్రీ పెండ్యాల బాలాజీ, శ్రీ చామర్తి ఆనంద సాగర్,, శ్రీ వీరిశెట్టి సుబ్బారావు, శ్రీ మంచాల రామకృష్ణ, శ్రీ నిశ్శంకర శ్రీనివాస రావు, శ్రీ సుంకర సాయిబాబు.

కమిటీ సభ్యులు:
శ్రీ పసుపులేటి నరేశ్ మిత్రా, శ్రీ బండ్రెడ్డి మల్లికార్జున్, శ్రీ పాశం నాగబాబు, శ్రీ ఎస్.వి.బాబు, శ్రీ యర్రంశెట్టి వెంకట సాంబశివరావు, శ్రీ గరికపాటి శివ శంకర్, శ్రీ అమ్మిశెట్టి హరికృష్ణ, శ్రీ తిరుమలశెట్టి నరసింహారావు, శ్రీ జొన్న వెంకటనాయుడు, శ్రీ గోరంట్ల సాయి, శ్రీ యన్నం రాము, శ్రీ మాదాసు రమేశ్, శ్రీ పంది వంశీకృష్ణ, శ్రీ సోము వెంకటరావు.

లీగల్ టీం:
శ్రీ కె.నాగేంద్ర, శ్రీ వి.కోటేశ్వరరావు, శ్రీ జి.రాజేశ్, శ్రీ టి.చంద్రశేఖర్. డాక్టర్స్ టీం: డా.ఆర్.సాయికృష్ణ, డా.ఎస్.తేజ శివకుమార్, డా.బి.రవికాంత్ , డా.టి.వాసుబాబు.

రాయలసీమ జోన్-1.

కన్వీనర్లు:
శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు, శ్రీ కేతుబోయిన సురేశ్ బాబు. శ్రీ జోగినేని మణి, శ్రీ పగడాల మురళీ

కో-కన్వీనర్లు:
శ్రీ బత్తల శ్రీకాంత్, శ్రీ యండ్రపల్లి అనుదీప్ రెడ్డి, శ్రీ వెన్నపూస భరత్ రెడ్డి, శ్రీ పగడాల వెంకటేష్, శ్రీ ముక్కు సత్యవంతుడు, శ్రీ దేవినేని యశ్వంత్,
శ్రీ రాకేశ్ రాయల్.

కమిటీ సభ్యులు:
శ్రీ కె.ఉదయ్ కుమార్, శ్రీ ఎస్.కె.కరీముల్లా, శ్రీ ముల్లా మున్వర్ బాషా, శ్రీ వెంకట సిద్ధార్థ్, శ్రీ అలా శ్రీనాథ్, శ్రీ కమతం శ్రీనివాసులు, శ్రీ ఎస్.కె.మా బాషా, శ్రీ ఎం.అనిల్ వర్మ, శ్రీ గాజులపల్లి శేషు, శ్రీ పందిటి అజేష్, శ్రీ సుంకర మురళీ, శ్రీ ఎస్.కొండయ్య, శ్రీ తోట బాలచంద్రుడు, శ్రీ సి.గౌస్ లాజన్, శ్రీ కొట్టే సాయి, శ్రీ ఎం.మహేశ్, శ్రీ కొండా రాజమోహన్, శ్రీ ఎం.రమేశ్, శ్రీ పూల ప్రభాకర్, శ్రీ బి.రమేశ్, శ్రీ ఎ.చైతన్య రాయల్, శ్రీ షేక్ నౌషాద్.

లీగల్ టీం:
శ్రీ మధుసూదన్, శ్రీ సురేశ్ బాబు, శ్రీ చదలవాడ రాజేష్, శ్రీమతి వై.ఆర్.ఉదయశ్రీ.

డాక్టర్స్ టీం:
డా.కె.ఎన్.గౌతమ్, డా.ఎం.మెర్సీ రాణి, డా.బి.సౌజన్య, డా.ఎ.తులసీ కృష్ణప్రసాద్, డా. సౌజన్య యాడాల, డా.బ్రిజేష్ కుమార్, డా.ఎన్.నాగార్జున, డా. శ్యామ్ కృష్ణకుమార్ పసుపులేటి.

రాయలసీమ జోన్ -2 కన్వీనర్లు:
శ్రీ భవానీ రవికుమార్, శ్రీ పి.పవన్ కుమార్,

కో కన్వీనర్లు:
శ్రీ గల్లా హర్ష, శ్రీ సాకే పవన్, శ్రీ అమర్ కార్తికేయ, శ్రీ టి.మంజునాథ్

కమిటీ సభ్యులు:
శ్రీ గౌని ప్రసాద్, శ్రీ వారణాసి నవీన్ కుమార్, శ్రీ తడాలు సతీష్ కుమార్, శ్రీ గుంటుపల్లి శంకర్, శ్రీ ఎన్.సాయిసంపత్, శ్రీ నడిగల్ల సందీప్, శ్రీ వై.మద్దిలేటి, శ్రీ మాబు హుస్సేన్, శ్రీ షబ్బీర్, శ్రీ బోయ గోవిందు, శ్రీ లక్ష్మణ రజక, శ్రీ లింగా రెడ్డి, శ్రీ వెంకటేష్.

లీగల్ టీం:
శ్రీ ఆర్.శ్రీహరి, శ్రీ సి.వి.శ్రీనివాస్.

డాక్టర్స్ టీం:
డా.జగన్ మోహన్, డా.జె.అరవింద్, డా.సంతోష్ నాయక్, డా.మనోజ్, డా.సాయి అనుదీప్, డా.కృష్ణ చైతన్య.

Advertisment
తాజా కథనాలు