AP : ‘నా వెంట్రుక కూడా పీకలేరు..’ ఏడాది క్రితం జగన్(CM Jagan) ఆవేశంగా చెప్పిన మాటలివి. అయితే ఎన్నికల పోలింగ్(Election Polling) ముగిసిన తర్వాత మాత్రం వైసీపీ(YCP) చాలా సైలెంట్ అయిపోయిందంటున్నారు విశ్లేషకులు. సైకిల్ స్పీడ్కి తోడు తుప్పుబట్టిన ఫ్యాన్ రెక్కలు జగన్ పతనాన్ని సూచిస్తున్నాయంటున్నారు. 2019లో 175 స్థానాల్లో ఏకంగా 151 అసెంబ్లీ సీట్లు కొల్లగొట్టిన జగన్ జోరు ఐదేళ్లలో అమాంతం పడిపోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) నుంచి ఆలయాలపై దాడుల వరకు జగన్ ప్రభుత్వంలో జరిగిన ఐదు అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ ఐదు అంశాలే జగన్ విజయవకాశాలను దెబ్బతీస్తాయంటున్నారు. ఇంతకీ ఏంటా ఐదు అంశాలు?
CM Jagan : ఈ 5 అంశాలే జగన్ జోరు తగ్గించాయా?
'నా వెంట్రుక కూడా పీకలేరు' ఏడాది క్రితం జగన్ ఆవేశంగా చెప్పిన మాటలివి. అయితే ఎన్నికల పోలింగ్ తర్వాత వైసీపీ చాలా సైలెంట్ అయిపోయిందంటున్నారు విశ్లేషకులు. ఇందుకు ఈ 5 అంశాలే ప్రధాన కారణమంటున్నారు. అవేంటో తెలుసుకునేందుకు ఈ అర్టికల్ చదవండి.
Translate this News: