CM Jagan: ఈ రోజు భీమవరంలో పర్యటించనున్నారు సీఎం జగన్. ఈ పర్యటనలో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకం కింద జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన డబ్బులను సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బు జమ చేయనున్నారు. నేరుగా తల్లుల ఖాతాలో ఈ డబ్బు జమ కానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 8,09,039 మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న విద్యా దీవెన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ. 584 కోట్లు విడుదల చేయనుంది. మొదటగా ఈనెల 12వ తేదీన కర్నూల్లో జరగాల్సిన సభను.. డిసెంబర్ 19వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం డిసెంబర్ 29వ తేదీకి భీమవరంలో ఫైనల్ వేశారు. ఈ పథకం కోసం జగన్ సర్కార్ దాదాపు రూ.18,576 కోట్లు ఖర్చు చేస్తోంది.
పూర్తిగా చదవండి..Jagananna Vidya Deevena: గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బు జమ
ఈరోజు భీమవరం పర్యటనలో సీఎం జగన్ జగనన్న విద్యాదీవెన పథకం నిధులను బటన్ నొక్కి నేరుగా విద్యార్థులు తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 8,09,039 మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
Translate this News: