New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Sabitha-1-jpg.webp)
తెలంగాణలో ఐటీ దూకుడు చూపిస్తోంది. తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని సబితా సమీప బంధువు ప్రదీప్ ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రముఖ ఫార్మా కంపెనీల్లోనూ, ఫార్మా కంపెనీ చైర్మన్, సీఈవో, డైరెక్టర్, సిబ్బంది ఇళ్లలోను సోదాలు జరుగుతున్నాయి. నగరవ్యాప్తంగా ఏకకాలంలో 15చోట్ల ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి.
తాజా కథనాలు