• Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

చైనా మోడల్ అనుసరించండి: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

ఇటీవలే ఉద్యోగుల పని గంటలపై వివాదాస్పద కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొన్న ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జీడీపీలో మనకన్నా ఎన్నో రెట్ల ముందున్న చైనా విధానాలను పరిశీలించాలని, ఉచిత పథకాలు పొందిన వారు ఎంతోకొంత తిరిగివ్వాలని అన్నారు.

author-image
By Naren Kumar 30 Nov 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్
New Update
చైనా మోడల్ అనుసరించండి: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
Follow Us

Infosys Narayana Murthy: వారానికి 72 గంటలు పనిచేయాలంటూ ఇటీవల వ్యాఖ్యానించి విమర్శలు ఎదుర్కొన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. భారతదేశ జీడీపీ 4 ట్రిలియన్ డాలర్ల లోపే ఉండగా చైనా జీడీపీ 19 ట్రిలియన్ డాలర్లుగా ఉందని, ఆ దేశం అవలంభిస్తున్న నమూనాను అధ్యయనం చేసి మన దేశంలో కూడా అమలు చేయాలని సూచించారు. బెంగళూరులో జరిగిన ఒక సాంకేతిక సదస్సులో పాల్గొన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఈ వ్యాఖ్యలు చేశారు. మనదేశంలోని దాదాపు అన్ని సవాళ్లనూ చైనా కూడా ఎదుర్కొంటోందని, అయినప్పటికీ జీడీపీలో భారత్ కన్నా చాలా రెట్లు ముందుందని నారాయణమూర్తి అన్నారు.

ఇది కూడా చదవండి: బర్రెలక్క ఓట్ల లెక్క తేల్చేసిన సర్వే.. టెన్సన్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్

ప్రభుత్వాలు ప్రజలకు ఇస్తున్న ఉచిత పథకాలు, తాయిలాలపై కూడా నారాయణ మూర్తి అసంతృప్తి వ్యక్తపరిచారు. అయితే, దానిపై వివరణగా కొనసాగింపునిస్తూ.. తాను ఉచితాలకు వ్యతిరేకం కాదని, ఉచితాలు పొందిన వారు దానికి బదులు సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అన్నారు. పేద కుటుంబం నుంచే తాను కూడా పైకి వచ్చానని; ఉచితాలు, రాయితీల లబ్ధిదారులు సామాజిక బాధ్యత నిర్వర్తించాలని నారాయణ మూర్తి సూచించారు.

#freebies #infosys-narayana-murthy
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

Advertisment
సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
newsletter_logo
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


Quick Links

  • About Us
  • Disclaimer
  • Contact Us
  • Feedback & Grievance
  • Advertise With Us
  • Privacy Policy


Copyright © 2024 · Rayudu Vision Media Limited

Powered by