ఆసియా క్రీడల్లో మనవాళ్ళు చితక్కొడుతున్నారు. ఒకరిని మించి మరొకరు ప్రదర్శన చేస్తూ పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఈరోజు ఇప్పటికే రెండు పతకాలు రాగా మరిన్ని రావొచ్చని అంచనా. అందులో బంగారు పతకాలను కూడా సాధించే అవకాశం ఉంది. కనోయింగ్ ఈవెంట్లో భారత ద్వయం అర్జున్ సింగ్,సునీల్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు. కనోయింగ్ డబుల్స్ విభాగంలో వీరు కాంస్యాన్ని దక్కించుకున్నారు. ఇక 54 కేజీల బాక్సింగ్ విభాగంలో ప్రీతి కూడా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో భారత పతకాల సంఖ్య 62కు చేరుకుంది. ఇందులో 13 స్వర్ణాలు, 24 సిల్వర్, 25 బ్రాంజ్ ఉన్నాయి.
పూర్తిగా చదవండి..asian games:ఆసియా క్రీడల్లో ఫైనల్స్కు దూసుకెళ్ళిన బాక్సింగ్, ఆర్చరీ అథ్లెట్లు
ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఇప్పటికి 62 పతకాలు సాధించిన ఇండియా అథ్లెట్లు మరి పతకాలు సాధించే అవకాశం ఉంది. మరోవైపు క్రికెట్లోనూ పురుషుల టీమ్ సెమీ ఫైనల్స్లోకి దూసుకెళ్ళింది.
Translate this News: