Army Officer: భారత ఆర్మీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ కరణ్బీర్ సింగ్ కథ విషాదాంతమైంది. 2015లో జమ్మూ కాశ్మీర్లోని కుప్వారాలో ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో గాయపడిన ఆయన 8 ఏళ్లుగా కోమాలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం కరణ్బీర్ కన్నుమూశారు. కుప్వారాలోని హాజి నకా గ్రామంలో నవంబర్ 22 జరిగిన ఆపరేషన్ లో ముగ్గురు సైనికుల్ని కాపాడిన ఆయన ముఖానికి బుల్లెట్ తగలడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఏనిమిదేళ్లుగా మృత్యువుతో పోరాడిన ఆయన మరణం దేశ ప్రజలను కదిలించింది.
పూర్తిగా చదవండి..indian army : లెఫ్టినెంట్ కల్నల్ కరణ్బీర్ కథ విషాందంతం.. 8 ఏళ్లు కోమాలోనే ఉండి
భారత ఆర్మీ ఆఫీసర్ కరణ్బీర్ సింగ్ మరణించారు. 2015లో జమ్మూ కాశ్మీర్లోని కుప్వారాలో ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో గాయపడిన ఆయన 8 ఏళ్లుగా కోమాలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం ఆయన మరణ వార్త దేశ ప్రజలను కదిలించింది.
Translate this News: