IND Vs SL : రెండో టీ20లో భారత్ విజయం.. సిరీస్ కైవసం!

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత జట్టు విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ నామమాత్రంగా జరగనుంది.

New Update
IND Vs SL : రెండో టీ20లో భారత్ విజయం.. సిరీస్ కైవసం!

India Won Second T20 : శ్రీలంక (Srilanka) తో జరిగిన రెండో టీ20లో భారత్ (India) ఘన విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగింది భారత్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఏడు వికెట్ల తేడాతో గెలిచింది వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరయం ఏర్పడగా భారత ఇన్నింగ్స్ ను 8 ఓవర్లలో 78 పరుగులు నిర్దేశించారు. కాగా భారత్ 3 వికెట్లు కోల్పోయి6.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.

Also Read : ఒలింపిక్స్ లో భారత రోవర్‌ బల్‌రాజ్‌ సంచలనం!

Advertisment
తాజా కథనాలు