Sis Grass: ఐపీఎల్ సీజన్ 17ను మరింత రసవత్తరంగా మార్చేందుకు బీసీసీఐ మరో ప్రయోగం సిద్ధమైంది. ఈ వారంలో జరిగే ఓ రెండు మ్యాచ్ల కోసం హైబ్రిడ్ పిచ్లు ప్రయోగించబోతుంది. ఈ టోర్నీలో 200కు పైగా భారీ స్కోర్లు నమోదవడంతోపాటు చేధించడంకూడా సులభంగా మారడంతో బౌలర్లు తేలిపోతున్నారు. ఈ క్రమంలోనే బ్యాటు, బాల్ కు మధ్య పోరును మరింత టఫ్ గా మార్చేందుకు ధర్మశాల వేదికగా హైబ్రిడ్ పిచ్లపై ఆడించనున్నారు.
పూర్తిగా చదవండి..Hybrid Pitch: ఐపీఎల్ మ్యాచ్ ల కోసం హైబ్రిడ్ పిచ్ లు.. టీ20, వన్డేల్లోనూ ప్రయోగం!
టీ20, వన్డేల్లో బ్యాటర్లు భారీ స్కోర్లు చేస్తూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ సరికొత్త ప్రయోగం మొదలుపెట్టింది. బంతికి, బ్యాట్ మధ్య పోరును రసవత్తరంగా మార్చేందుకు హైబ్రిడ్ పిచ్లు తయారు చేస్తోంది. ధర్మశాల వేదికగా ఈ పిచ్ పై రెండు ఐపీఎల్ మ్యాచ్ లు ఆడించనుంది.
Translate this News: