Himachal Pradesh Politics: లోక్ సభ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి మొదలైంది. కేంద్రంలో అధికారంలో ఉండేందుకు బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ లోక్ సభ ఎన్నికలకు ప్రచారం మొదలు పెట్టారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఇండియా కూటమిని బలపరిచే పనిలో పడింది. కాంగ్రెస్ నాయకులు, ఎంపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చేందుకు భారత్ న్యాయ్ జోడో యాత్ర చేపట్టారు.
పూర్తిగా చదవండి..Himachal Pradesh Politics: డేంజర్లో కాంగ్రెస్ సర్కార్.. కూల్చేందుకు బీజేపీ కుట్రలు!
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ MLAలు బీజేపీలో చేరగా.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం.
Translate this News: