New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
AP Elections: పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా దాచేపల్లి మండలం తంగెడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గాలుగా గ్రామస్తులు విడిపోయారు. నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడులలో రెవెన్యూ సిబ్బంది బైక్ దగ్ధం, పదిమందికి గాయాలు అయ్యాయి.
తాజా కథనాలు