AP Elections: పల్నాడులో హైటెన్షన్.. పెట్రోల్ సీసాలతో దాడి

AP: పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా దాచేపల్లి మండలం తంగెడలో వైసీపీ, టీడీపీ వర్గాలుగా గ్రామస్తులు విడిపోయారు. నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

New Update
BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!

AP Elections: పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా దాచేపల్లి మండలం తంగెడలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గాలుగా గ్రామస్తులు విడిపోయారు. నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడులలో రెవెన్యూ సిబ్బంది బైక్ దగ్ధం, పదిమందికి గాయాలు అయ్యాయి.

Advertisment
తాజా కథనాలు