సింగరేణి ఎన్నికల నేపథ్యంలో హైటెన్సన్ వాతావరణం నెలకొంది. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ (AITUC), సీఐటీయూ (CITU) నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎలక్షన్స్ ప్రచారానికి ఈ రోజు చివరిరోజు కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivas) మంత్రి హోదాలో కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలోకి వెళ్లడం వివాదాలకు దారితీసింది.
పూర్తిగా చదవండి..కొత్తగూడెంలో హైటెన్షన్.. ఏఐటీయూసీ, సీఐటీయూ నేతల మధ్య వాగ్వాదం
సింగరేణి ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ, సీఐటీయూ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే సాంబశివరావును ప్రధాన కార్యాలయంలోకి అనుమతించపోవడంతో ఏఐటీయూసీ కార్మికులు నిరసన చేపట్టి నినాదాలు చేశారు.
Translate this News: