Big Breaking: అంబటికి షాక్‌.. రీపోలింగ్‌పై హైకోర్టు సంచలన తీర్పు

ఏపీలో పలు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ పెట్టాలని మంత్రి అంబటి రాంబాబు పటీషన్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విచారించిన హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఎన్నికలు అయిపోయాక ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని.. హైకోర్టు స్పష్టం చేసింది.

New Update
BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!

ఏపీలో పలు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ పెట్టాలని మంత్రి అంబటి రాంబాబు పటీషన్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విచారించిన హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఎన్నికలు అయిపోయాక ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని.. హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ పెట్టాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ఈయన పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టివేసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు