Big Breaking: అంబటికి షాక్.. రీపోలింగ్పై హైకోర్టు సంచలన తీర్పు ఏపీలో పలు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ పెట్టాలని మంత్రి అంబటి రాంబాబు పటీషన్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విచారించిన హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ఎన్నికలు అయిపోయాక ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని.. హైకోర్టు స్పష్టం చేసింది. By B Aravind 23 May 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఏపీలో పలు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ పెట్టాలని మంత్రి అంబటి రాంబాబు పటీషన్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విచారించిన హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ఎన్నికలు అయిపోయాక ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని.. హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ పెట్టాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ఈయన పిటిషన్ను కూడా హైకోర్టు కొట్టివేసింది. #ap-high-court #repolling #high-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి