New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-01T222854.289.jpg)
Vijayawada: విజయవాడకు వరద ఉదృతి మరింత పెరిగింది. కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారెజీ దగ్గర 9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. రాత్రికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 300కు పైగా గ్రామాలకు ముప్పు ఉండగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించారు.
తాజా కథనాలు