కరోనా పుణ్యమా అని ఐటీ ఉద్యోగులు(IT employees) అందరూ..ఇంటి నుంచే పని చేయడం మొదలు పెట్టారు. కరోనా ముగిసిన కూడా కొన్ని కంపెనీలు ఇంకా ఇంటి నుంచి పని చేయడానికే అనుమతినిచ్చాయి. అయితే ఇప్పుడు కొన్ని కార్యాలయాలు ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు వచ్చేయమని ఆదేశాలు ఇస్తున్నాయి.
పూర్తిగా చదవండి..IT Jobs: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ.. వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే!
కొన్ని కార్యాలయాలు ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు వచ్చేయమని ఆదేశాలు ఇస్తున్నాయి. ఈ జాబితాలోకి హెచ్ సీఎల్ కంపెనీ కూడా వచ్చి చేరింది. తమ ఉద్యోగులను ఆఫీసుకు రమ్మంటోంది కంపెనీ. వారంలో మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందేనని హెచ్సీఎల్ టెక్నాలజీస్ తన ఉద్యోగులకు ఇప్పటికే మెయిల్ ద్వారా సందేశాలు పంపింది.
Translate this News: