Paralympics 2024: పారాలింపిక్స్లో ఈరోజు భారత్కు ఇప్పటివరకు రెండు పతకాలు వచ్చాయి. ఫురుషుల షాట్ పుట్ ఎఫ్ 46 ఈవెంట్లో సర్జేరావ్ ఖిలారీ రజతం సాధించగా..హర్వీందర్ పురుషుల సింగిల్ ఆర్చరీలో స్వర్ణాన్ని దక్కించుకున్నారు. పారాలింపిక్స్లో భారత్కు ఆర్చరీలో బంగారు పతకం రావడం ఇదే మొదటిసారి. దీంతో పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో 22 పతకాలు చేరాయి.
పూర్తిగా చదవండి..Paris: పారాలింపిక్స్లో ఆర్చరీలో గోల్డ్..చరిత్ర సృష్టించిన హర్విందర్
పారిస్లో జరుగుతున్న పారాలింపిక్స్లో ఈరోజు ఆర్చరీలో భారత్కు స్వర్ణం దక్కింది. భారత్ తరుఫు నుంచి ఆర్చరీలో మొట్టమొదటి సారి బంగారు పతకాన్ని సంపాదించిన ఆర్చర్గా హర్వీందర్ చరిత్ర సృష్టించారు. దీంతో పారాలింపిక్స్లో భారత్ పతకాల సంఖ్య 22కు చేరుకుంది.
Translate this News: