Fastags: గతంలో టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు మాన్యువల్ టోల్ ఛార్జీలు చెల్లించేవారు. తర్వాత ఆటోమెటిగ్గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు దీని స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ (GPS) ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ ను వాహనదారులు రీఛార్జ్ చేయాలి. అందులో తగిన క్యాష్ ఉండాలి. ప్రతిసారీ ఇలాంటి తలనొప్పులు లేకుండా ఫాస్టాగ్ లనుంచి జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ కు మారాలని కేంద్రంలోని మోదీ సర్కార్ భావిస్తోంది. దీనివల్ల హైవే ప్రయాణం మరింత సాఫీగా, వేగంగా మారనుంది.
పూర్తిగా చదవండి..Fastags: వాహనదారులకు శుభవార్త..ఇక నుంచి ఫాస్టాగ్స్ ఉండవు..కేంద్రం కీలక నిర్ణయం..!!
ఫాస్టాగ్స్ స్థానంలో త్వరలోనే దేశమంతటా హైవేలపై జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. 2024లోకసభ ఎన్నికలకు ముందు ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు విధానాన్ని అమలు చేయవచ్చని కేంద్రం భావిస్తోంది.
Translate this News: