Ayodhya : యావత్ ప్రపంచం గర్వించే విధంగా అయోధ్య(Ayodhya) లోని శ్రీరామ ప్రాణప్రతిష్ట(Prana Pratishtha) జరిగింది. ఈ కార్యక్రమానికి దేశం నుంచే కాదు ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ప్రాణప్రతిష్ట అనంతరం సామాన్యులకు దర్శనం చేసుకునే భాగ్యం కల్పించారు. అప్పటి నుంచి దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. విమానాలు, రైళ్ల ద్వారా జనం అయోధ్య బాట పడుతున్నారు. భక్తుల రద్దీని ద్రుష్టి లో ఉంచుకుని రైల్వే శాఖ కొన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటి వరకు యూపీ వెళ్లాలంటే రెండు రైళ్లు మారాల్సి ఉండేది.
పూర్తిగా చదవండి..Ayodhya : అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? మీకో గుడ్ న్యూస్..ఈ జిల్లా నుంచి నేరుగా రైలు.. పూర్తి వివరాలివే..!!
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు పేరుతో 07218 నెంబర్ తో ఈ నెల 11వ తేదీన సామార్లకోట కాకినాడ, సామార్లకోట నుంచి అయోధ్య వేళ్లేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు రైల్వే శాఖ. సామర్లకోట, తుని, అనకాపల్లి, విశాఖ మీదుగా ఈ రైలు అయోధ్యకు చేరుకుంటుంది.
Translate this News: