Gold Seized : ఎన్నికలు(Elections) సమీపిస్తున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలీసుల తనిఖీలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ ఏపీలో ధన ప్రవాహం జోరుగా జరుగుతుంది. బంగారం, డబ్బు , లిక్కర్ ప్రవాహం ఏరులై పారుతుంది. అధికారులు ఎన్నిరకాలుగా చర్యలు చేపడుతున్నప్పటికీ దొడ్డి దారిన వెళ్లేవి వెళ్తునే ఉన్నాయి.
పూర్తిగా చదవండి..AP : పెద్దాపురంలో పోలీసుల తనిఖీలు.. 8 కేజీల బంగారం స్వాధీనం
ఎన్నికల వేళ ఏపీలోనిపెద్దాపురంలో పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమ బంగారం లభ్యమైంది. దాని విలువ సుమారు రూ.5 కోట్ల 60 లక్షల విలువ ఉంటుందని తెలుస్తోంది. 8 కిలోల 116 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 46 కేజీల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
Translate this News: