Kurnool Student Nirmala: నిర్మల..కేజీబీవీలో బైపీసీ ఫస్ట్ ఇయర్ చదవుతోంది. ఈ విద్యార్థిని గత ఏడాది బాల్య వివాహం నుంచి బయటపడింది. ఇంట్లో తల్లిదండ్రులు చిన్న వయస్సులోనే నిర్మలకు వివాహం చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు నిర్మలపై ఒత్తిడి తీసుకువచ్చారు. కానీ నిర్మల మాత్రం తన భవిష్యత్ గురించి ఆలోచించింది. ఎలాగైనా ఈ బాల్యం వివాహం నుంచి బయటపడాలని అధికారులను ఆశ్రయించింది. దీంతో కేజీబీవీలో అడ్మిషన్ పొందింది. తాజాగా విడుదలైన ఫలితాల్లో టాపర్ గా నిలిచి సత్తా చాటింది నిర్మల.
పూర్తిగా చదవండి..Kurnool Student Nirmala: బాల్య వివాహాన్ని ఎదిరించి..ఇంటర్ టాపర్ గా నిలిచి..నిర్మల సక్సెస్ స్టోరీ చదవాల్సిందే.!
ఏపీ ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందిన నిర్మల అనే విద్యార్థిని అత్యధిక మార్కులతో రాణించింది. కేజీబీవీలో చదువుతున్న నిర్మల ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440 మార్కులకు గాను 421 మార్కులు సాధించింది. బాల్య వివాహాన్ని ఎదిరించి..ఇంటర్ టాపర్ గా నిలిచిన నిర్మల సక్సెస్ స్టోరీ ఇదే
Translate this News: