Pawan Kalyan: రైతులకు రూ.20వేలు, 3 గ్యాస్ సిలిండర్లు.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన AP: పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్, చదువుకునే ప్రతీ బిడ్డకు 15 వేలు, రైతుకు 20 వేల ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి పథకాలను కూటమి అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. By V.J Reddy 23 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్, చదువుకునే ప్రతీ బిడ్డకు 15 వేలు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, రైతుకు 20 వేల ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, మెగా DSC విడుదల, BC లకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు 24 నుండి 34 శాతానికి తీసుకొస్తాం అని ఉప్పాడ వారాహి విజయ భేరి సభలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. #janasena #pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి