ఏపీలోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన రవిప్రకాష్, సిలికానాంధ్రా సంజీవని హాస్పిటల్ (SiliconAndhra Sanjivani Hospital).. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ విజయవంతంగా నడుస్తోంది. 2018లో దసరా పర్వదినాన ప్రారంభించిన ఈ హాస్పిటల్కు ప్రస్తుతం ప్రతిరోజూ 300 మంది ఓపీ పేషెంట్స్ వస్తున్నారు. కూచిపూడి చుట్టుపక్కల ఉన్న 50 గ్రామాల నుంచి ఇక్కడ వైద్య సదుపాయం పొందుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్స్, దేశంలోనే మొట్టమొదటి హై టెక్నాలజీ ఎక్స్ రే ల్యాబ్తో ఇక్కడ పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: పేదలకు ఆసరగా ‘రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని’ హాస్పిటల్..
ఏపీలోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన రవిప్రకాష్, సిలికానాంధ్రా సంజీవని హాస్పిటల్.. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ విజయవంతంగా నడుస్తోంది. ఈ హాస్పిటల్కు ప్రస్తుతం ప్రతిరోజూ 300 మంది ఓపీ పేషెంట్స్ వస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: