Kakinada: పెళ్లి పేరుతో ఆరుగురు మహిళలు ఓ వ్యక్తిని భారీ మోసం చేశారు. వివాహితను పెండ్లికుమార్తెగా చూపించి నగదు కాజేశారు. అసలు విషయం వెలుగులోకి రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్లితే, కాకినాడలో శిరీష అనే మహిళ.. పెద్ద మార్కెట్ కు చెందిన టి. కృష్ణమోహన్ కు పెళ్లి సంబంధం చూస్తానని అన్నారు.
పూర్తిగా చదవండి..AP: పెళ్లి పేరుతో మహిళల మోసం.. వివాహితను పెండ్లికుమార్తెగా చూపించి..
కాకినాడలో పెళ్లి పేరిట మహిళలు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. కృష్ణమోహన్ అనే వ్యక్తికి వివాహిత నీరజను పెండ్లికుమార్తెగా చూపించారు. ఆమె నచ్చడంతో నిశ్చితార్థం చేసుకోవాలని కృష్ణమోహన్ రూ. 6 లక్షలు, బంగారు గొలుసు అందజేశాడు. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Translate this News: