Anisetty Bulliabbai Reddy : ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి AP: సంపర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. సంపర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన రెండు సార్లు పని చేశారు. By V.J Reddy 28 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Pithapuram : సంపర (Sampara) నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి (Anisetty Bulliabbai Reddy) మృతి చెందారు. ఆయన స్వగ్రామం పిఠాపురం నియోజవర్గం యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. సంపర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన రెండు సార్లు పని చేశారు. కాగా కాంగ్రెస్ (Congress) హయాంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 లో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో జనసేన లో చేరారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న నేతలు సంతాపం ప్రకటించారు. Also Read : ఆ రెండు ప్రముఖ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. కోట్ల రూపాయల ఫైన్ #anishetti-bullabbai-reddy #pawan-kalyan #congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి