కర్నూలులో ఈ రోజు మాజీ మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే రైతు రాజు అవుతారన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైతులను గాలికి వదిలేశారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. సీఎం జగన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాయలసీమలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీమ నాయకులు పట్టించుకోవడం లేదని భూమా అఖిలప్రియ ఆరోపించారు.
పూర్తిగా చదవండి..AP Politics: ఏపీలో రైతుల పరిస్థితి చాలా బాధాకరం: మాజీ మంత్రి అఖిలప్రియ
ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు. గురువారం మీడియా సమావేశం నిర్వహించి జగన్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.
Translate this News: