యూఏవీ రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. మొదటిసారిగా మానవరహిత విమానాన్ని తయారు చేయడమే కాకుండా దాన్ని ప్రారంబించారు. దృష్టి 10 స్టార్లైనర్గా దీన్ని పిలుస్తున్నారు. మానవరహిత విమానానికి ఇంటెలిజెన్స్, నిఘా సామర్ధ్యాలున్నాయని చెబుతున్నారు. తుక్కుగూడలోని అదానీ ఏరోస్సేస్ పార్క్లో నేవీ ఛీఫ్ అడ్మిరల్ ఆర్ మరికుమార్, తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్బాబులు కలిసి ప్రారంభించారు. ఈ యూఏవీ విమానం గాల్లో 36 గంటల పాటూ ఎగరగలదు. 450 కిలోల పేలోడ్ తీసుకెళ్ళగలదు. స్టాంగ్4671 సర్టిఫికేషన్తో అన్ని రకాల వాతావరణాల్లోనూ పనిచేయగలదు అని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Hyderabad:హైదరాబాద్లో తొలి మానవ రహిత విమానం ఆవిష్కరణ
మన దేశంలోనే తయారు చేసిన మొదటి మానవ రహిత విమానాన్ని ఇవాళ హైదరాబాద్లో ఆవిష్కరించారు. తుక్కుగూడలోని అదానీ ఏరోస్పేస్ పార్క్లో నేవీ ఛీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ దీన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమానికి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఇందులో పాల్గొన్నారు.
Translate this News: