Jamili Election: ఒకే దేశం- ఒకే ఎన్నిక(వన్ నేషన్-వన్ ఎలక్షన్) కొన్ని రోజులుగా వినపడుతున్న పదం. దేశవ్యాప్తంగా పార్లమెంట్తో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోదీ ప్రభుత్వం ఎప్పటినుంచో భావిస్తోంది. ఇందుకోసం సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ జనరల్ సెక్రటరీ సుభాష్ కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి, న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు.
పూర్తిగా చదవండి..Jamili Election: జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై తొలిసారి భేటి అయిన కోవింద్ కమిటీ
ఒకే దేశం- ఒకే ఎన్నిక(వన్ నేషన్-వన్ ఎలక్షన్) కొన్ని రోజులుగా వినపడుతున్న పదం. దేశవ్యాప్తంగా పార్లమెంట్తో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోదీ ప్రభుత్వం ఎప్పటినుంచో భావిస్తోంది. ఇందుకోసం సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.
Translate this News: