Crime News: 9ఏండ్ల క్రితం అమెరికాలో భార్యను అత్యంత క్రూరంగా చంపి పరారైన భారతీయ వ్యక్తి కోసం ఎఫ్ బిఐ ముమ్మరంగా గాలిస్తోంది. అతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చింది. తాజాగా నిందితుడి తలపై రూ. 2కోట్ల భారీ రివార్డును ప్రకటించింది. అతని ఆచూకీ తెలియజేసినవారికి రూ. 2.5లక్షల డాలర్లు అందజేస్తామని పేర్కొంది. 2015 ఏప్రిల్ 12న మేరీ ల్యాండ్ లోని హోనోవర్ లో భారతీయుడు భద్రేశ్ కుమార్ చేతన్ భాయ్ పటేల్ తన భార్య పాలక్ ను కత్తితో పొడిచి హత్య చేశాడు.
పూర్తిగా చదవండి..Crime News: అమెరికాలో భారతీయుడిపై రూ.2 కోట్ల రివార్డు.. భార్యను క్రూరంగా చంపి ఏం చేశాడంటే?
భార్యను అత్యంత దారుణంగా చంపి పారిపోయిన వ్యక్తి కోసం అమెరికా పోలీసులు గత 9ఏండ్లుగా జల్లెడపడుతున్నారు. అతని ఆచూకీ ఎక్కడా లభించలేదు. అతనిపై రూ. 2కోట్ల రివార్డును కూడా ప్రకటించారు. తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఎక్కడున్నాడు? పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.
Translate this News: