ఇటీవల హైదరాబాద్లో ప్రజాభవన్ (పాత ప్రగతి భవన్) ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీసులు ఈ కేసులో బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. తన కొడుకు సాహిల్ అలియస్ రాహిల్ దుబాయక్కు పారిపోయేందుకు షకీల్ సహకరించాడని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగాగ.. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది వరకు సాయం చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో ఊహించని ట్విస్ట్.. కొడుకుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే షకీల్..
ఇటీవల ప్రజాభవన్ (పాత ప్రగతి భవన్) ముందు కారుతో బీభత్సం సృష్టించిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు సాహిల్ దుబాయ్కు పారిపోయాడు. అతడు దుబాయ్ పారిపోయేందుకు తండ్రి షకీల్ సహకరించాడని పోలీసులు గుర్తించారు. సాహిల్ను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Translate this News: