Ex-soldier: ఓ మాజీ సైనికుడు ఉగ్రవాదిగా మారడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. జమ్మూకశ్మీర్లో ఓ ఉగ్ర కుట్రను భగ్నం చేసే క్రమంలో ఈ విస్తుపోయే నిజం బయటపడ్డట్లు ఢిల్లీ (Delhi) పోలీసులు తెలిపారు. ఈ మేరకు సైన్యం నుంచి పదవీ విరమణ చేసి ఉగ్రవాదిగా మారిన వ్యక్తిని కుప్వారాకు చెందిన మాజీ ఆర్మీ అధికారిని రియాజ్ అహ్మద్గా గుర్తించిన పోలీసులు.. ఫిబ్రవరి 4వ తేదీన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో అరెస్టు చేసినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Delhi: ఉగ్రవాదిగా మారిన మాజీ సైనికుడు.. పాక్ టెర్రరిస్టులతో కలిసి భారీ కుట్ర
ఉగ్రవాదిగా మారి పాక్ టెర్రరిస్టులకు సహకరిస్తున్న మాజీ ఆర్మీ అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని కుప్వారాకు చెందిన రియాజ్ అహ్మద్గా గుర్తించారు. జమ్మూకశ్మీర్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు పీవోకేలోని లష్కరే నాయకులతో చేతులు కలిపినట్లు వెల్లడించారు.
Translate this News: