Telangana: తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ

తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. హైదరాబాద్‌ సౌత్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీగా సుభాష్‌, కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోష్‌ పంకజ్‌ బదిలీ అయ్యారు. అలాగే ములుగు ఓఎస్‌డీగా మహేష్‌ బాబాసాహెబ్‌, గవర్నర్‌ ఓఎస్‌డీగా సిరిశెట్టి సంకీర్త్‌, మరికొంతమంది అధికారులు వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు.

New Update
Telangana: తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ

IPS Transfers In Telangana: తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. హైదరాబాద్‌ సౌత్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీగా సుభాష్‌, కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోష్‌ పంకజ్‌ బదిలీ అయ్యారు. అలాగే ములుగు ఓఎస్‌డీగా మహేష్‌ బాబాసాహెబ్‌, గవర్నర్‌ ఓఎస్‌డీగా సిరిశెట్టి సంకీర్త్‌, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్‌ కుమార్‌, భైంసా ఏఎస్పీగా అవినాష్‌ కుమార్‌, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ఏటూరునాగారం ఏఎస్పీగా శివమ్‌ ఉపాధ్యాయ ట్రాన్స్‌ఫర్ అయ్యారు.

Also Read: భార్యల సోషల్ మీడియా అకౌంట్లపై భర్తల పెత్తనం.. హైకోర్టు కీలక తీర్పు!

Advertisment
తాజా కథనాలు