Eggs Scam : ప్రస్తుతం కోడి గుడ్లు(Eggs) ధర రోజురోజుకి పెరుగుతూ ఉంది. డజన్ గుడ్లు సుమారు రూ.70 వరకు ఉంది. అలాంటిది రూ. 49 కి 48 గుడ్లు ఇస్తున్నామంటూ ఆన్ లైన్ మోసగాళ్లు సుమారు రూ. 48 వేల ను కాజేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
పూర్తిగా చదవండి..Cyber Crime : రూ. 49 లకే 48 కోడిగుడ్లు అంటూ.. 48 వేలు కాజేశారు!
4 డజన్ల కోడిగుడ్లను కేవలం రూ. 49 కే ఇస్తున్నామంటూ ఓ ఆన్ లైన్ మోసంతో బెంగళూరుకు చెందిన ఓ మహిళ తన ఖాతా నుంచి రూ. 48,199 లను పొగొట్టుకుంది. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.
Translate this News: