Lalu Prasad: లాలూ, ఆయన తనయుడిపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్

బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, మరో ఎనిమిది మందిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది ఈడీ. భూమికి ఉద్యోగం స్కామ్‌లో భాగంగా ఈడీ ఛార్జిషీట్‌ లో వారి పేరు నమోదు చేసింది. దీనిపై ఆగస్టు 13న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది.

Lalu Prasad: లాలూ, ఆయన తనయుడిపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్
New Update

Lalu Prasad: బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన తనయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav), మరో ఎనిమిది మందిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది ఈడీ (ED). భూమికి ఉద్యోగం స్కామ్‌లో భాగంగా ఈడీ ఛార్జిషీట్‌ లో వారి పేరు నమోదు చేసింది. దీనిపై ఆగస్టు 13న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది.

Also Read: పారిస్ ఒలింపిక్స్‌.. క్వార్టర్ ఫైనల్‌లోకి వినేష్ ఫోగట్!

#lalu-prasad-yadav #national-news #tejashwi-yadav
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe